Home » Indian Scientists
భూమికి తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుంచి పంపబడిన రేడియో సిగ్నల్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశంలోని జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) చాలాదూరంలో ఉన్న గెలాక్సీ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ సి
భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు 1996 నుండి 2007 వరకు సూర్యుడు 2008 నుంచి 2019 మధ్య కాలంలో స్థిరంగా ఉన్నాడని ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది.
ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ కొత్త మొక్కలు జలకన్యగా నామకరణం చేశారు. అండమాన్లోని అర్చిపెలాగో దీవుల్లో భారతీయ శాస్త్రవేత్తలు ఓ కొత్త వృక్ష జాతి
400 సంవత్సరాల క్రితం జరిగిన జార్జియా రాణి హత్య మిస్టరీని భారత శాస్త్రవేత్తలు ఛేధించారు. జార్జియా రాణి కేతేవాన్ గొంతు కోసం హత్య చేయబడింది అని నిర్ధారించారు. ఎక్కడో పర్షియాలో జరిగిన జార్జియా రాణి హత్యను భారత్ లో లభించిన రాణి అవశేషాల అధారంగా భా�
కొవిడ్ లక్షణాలు కనిపించే వారి కంటే.. ఎటువంటి లక్షణాలు కనిపించని బాధితుల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ ర�
మానవులు సైన్స్ ఆధారంగా చంద్రుడు మరియు ఇతర గ్రహాలపై స్థిరపడాలని యోచిస్తున్నారు. ఇప్పటికే చంద్రునిపై స్థిరపడటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు. చంద్రునిపై భవనాలను నిర్మించే సాంకేతికతను భారత శాస్త్రవేత్తలు కూడా కనుగొంటు�