Home » Indian woman
హెన్రీ ఫోర్డ్ స్థాపించిన ఫోర్డ్ మోటార్ కంపెనీలో దమ్యంతి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ కంపెనీ అప్పటికీ మహిళా ఇంజినీర్లను నియమించుకోవద్దనే పాత విధానాన్ని అనుసరిస్తుండటంతో, ఆమె దరఖాస్తును తక్షణమే తిరస్కరించారు.
పారా ఆసియా క్రీడల్లో ఆమె ఆర్చరీలో పలు విభాగాల్లో భారత్ కు రెండు స్వర్ణాలు, ఒక రజతం పతకం సాధించి పెట్టింది. ఈ యువ క్రీడాకారిణికి రెండు చేతులు లేవు. జమ్మూ కశ్మీర్ కు చెందిన ఆమె..
క్రూయిజ్ షిప్లో సింగపూర్ బయలుదేరిన భారతీయ మహిళ అదృశ్యం అయిన ఘటన సంచలనం రేపింది. ఉత్తర ద్వీపమైన మలేషియాలోని పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణించే క్రూయిజ్ షిప్లో ఉన్న 64 ఏళ్ల భారతీయ మహిళ అదృశ్యమైంది....
భారత వివాహిత మహిళ అంజూ తన పాకిస్థానీ ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం చేసుకున్న ఉదంతం సంచలనం రేపడంతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భర్త, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ పాక్ దేశానికి చెందిన నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకున్న ఘట�
భారతీయ మహిళ అంజూ- పాక్ యువకుడు నస్రుల్లా ప్రేమకథలో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు పెట్టుకొని పాక్ యువకుడు నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకోవడంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చారని సమాచా�
పాక్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ప్రేమ కథ మలుపులు తిరుగుతోంది. భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుకు వెళ్లి అక్కడి తన ఫేస్బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న అంజూ బాగోతంపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన �
భారతీయ వివాహిత అంజూ పాకిస్థాన్ దేశానికి వెళ్లడంలో ఎలాంటి ప్రేమ బాగోతం లేదని ఆమె తండ్రి చెబుతున్నా, తాజాగా వెలుగుచూసిన అంజూ వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రియుడి కోసం భారత దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ దేశానికి వచ్చిన అంజూ తాను ప్�
పాకిస్థాన్ వెళ్లిన తన కుమార్తె అంజు మానసిక క్షోభకు గురైందని ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ చెప్పారు. తన ఫేస్బుక్ స్నేహితుడిని కలవడానికి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని మారుమూల గ్రామానికి చట్టబద్ధంగా వెళ్లిన వివాహ�
ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం వార్తల్లో ఉండగానే...భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన సంచలనం రేపింది....
శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్పై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆరో భారత మహిళా బాక�