Home » Indian Wrestling Federation
కేంద్ర క్రీడాశాఖ మంత్రి హామీ మేరకు మహిళా రెజ్లర్ల పై వేధింపుల ఆరోపణల విషయాన్ని నిగ్గు తేల్చేందుకు కేంద్రం పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాక్సర్, రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీకోమ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది.