Home » India’s inoculation
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. సోమవారం(21 జూన్ 2021) ఒక కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. రాత్రి 7 గంటల వరకు మొత్తం 83లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.