Home » IndiraPark
ఆర్టీసీ జేఏసీ నేతలు నిరహార దీక్షకు రెడీ అయిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలోకి వెళ్లినా..ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు నిరహార దీక్షకు సిద్ధమౌతున్నారు. అందులో భ�
అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాలని ఎమ్ ఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమంటూ ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు.