Home » Indus Water Treaty
చైనాతో కలిసి పాకిస్థాన్ నక్క జిత్తులు
నీళ్లు, రక్తం ఒకే దారిలో ప్రవహించవు అంటూ.. సింధు జలాల విషయంలో నో కాంప్రమైజ్ అనే సందేశాన్ని పాకిస్తాన్ కు గట్టిగానే ఇచ్చారు ప్రధాని మోదీ..
కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
Pakistan Stock Market : పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పతనమైంది.
Indus Water Treaty : సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్కు భారత్ నోటీసులు పంపింది. అదే ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని, దీనికి సవరణలు అవసరమని భారత్ తన నోటీసులో పేర్కొంది.