Indv

    మిగిలిందొక్కటే: కీలక మ్యాచ్‌కు భారత్.. లంక

    January 9, 2020 / 11:09 PM IST

    మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ మూడో టీ20కి చేరుకుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో టీ20లో గెలిచింది. 1-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లిసేన ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్‌లో జట్టు కూర�

10TV Telugu News