Home » IndVsAus 3rd T20I
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. టిక్కెట్లను భారీ ధరకు అమ్ముకుని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.