కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ విజయం సాధించింది భారత్. మూడు టీ20లు, రెండు టెస్టుల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాను బోల్తా కొట్టించింది. కనీస పోరాటం చూపించలేకపోయిన బంగ్లాదేశ్ ఘోర...
డే అండ్ నైట్ టెస్టులోనూ బంగ్లాదేశ్పై భారత్ పరుగుల వరద పారిస్తోంది. శుక్రవారం మొదలైన మ్యాచ్ లో 106పరుగులకే బంగ్లాదేశ్ ను ఆల్ అవుట్ చేసిన టీమిండియా.. రెండో రోజు 174/3ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్...
పింక్ బాల్తో భారత ప్లేయర్లు చితక్కొడుతున్నారు. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాను ఆలౌట్ చేసిన టీమిండియా.. 174/3ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుతూ దూసుకెళ్తున్నారు. సెంచరీకి మించిన...
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు భారత్దే ఆధిపత్యంగా నిలిచింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్ భేష్ అనిపించుకుంది. బంగ్లా బ్యాట్స్మెన్ను భారత్ గడగడలాడించింది. ఇషాంత్ శర్మ (5/22)తో విజృంభించాడు....
బంగ్లా బోల్తా కొట్టినట్లేననిపిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలైన చారిత్రత్మక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో భారత పేసర్లు విజృంభిస్తున్నారు. మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి...
టెస్టు సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ కే విజయం దక్కింది. మూడు రోజుల పాటు సాగిన మ్యాచ్ లో టీమిండియా 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి...
తొలి ఇన్నింగ్స్ కు టీమిండియా డిక్లేర్ ఇచ్చేసింది. మూడో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోరు 413పరుగులతో ఆరంభించిన కోహ్లీసేన కాసేపటికే డిక్లేర్ పలికింది. శనివారం ఆటలోనూ అదే దూకుడును ప్రదర్శించి 493పరుగులకు చేరింది. స్ట్రైకింగ్...
బంగ్లాదేశ్ పై భారత్ విరుచుకుపడింది. ఒక్కరోజులో 413పరుగులు చేసి అరుదైన ఘనత సాధించింది భారత్. ఓవర్ నైట్ స్కోరు 86/1తో బరిలోకి దిగిన టీమిండియా స్కోరును మయాంక్ పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీకి...
ఇండోర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా బ్యాటింగ్ కు దిగి...
టెస్టు ఫార్మాట్ లోనూ టీమిండియాదే పైచేయి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ను టీ20ఫార్మాట్లో చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టులోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గురువారం ఇండోర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ముందుగా టాస్ ఓడిన...
భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.
వ్యూహానికి తగ్గట్లుగానే భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై పరుగులు కట్టడి చేస్తూ బ్యాట్స్మెన్కు ఒత్తిడి పెంచుతున్నారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటింగ్ కే అనుకూలమని ముందుగా గ్రహించాయి ఇరు...
ఇండోర్ వేదికగా భారత్ బంగ్లాలు తొలి టెస్టు మ్యాచ్ కు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫేసర్లతో భారత్ బరిలోకి దిగింది. 2018 సంవత్సరం నుంచి...
బంగ్లాదేశ్ను టీ20 సిరీస్ లో మట్టి కరిపించిన భారత్.. రెండో సిరీస్ లోనూ ఆధిక్యత కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది....