Home » IndvsWI 1st T20
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది.