Andhrapradesh8 months ago
నేను విన్నాను..నేను ఉన్నాను : వైఎస్సార్ చేయూత ప్రారంభం
మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన...