Home » Infosys CEO
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లకు చేరింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ లెక్కల ప్రకారం.. 2020-21 సంవత్సరంలో రూ.49.68కోట్లుగా ఉండేది.