కంచె చేను మేసిన చందంగా ఇద్దరు పోలీసులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.