Home » Input Subsidy
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది. ఈసీ ఆంక్షలు, ఆదేశాలతో...
వైసీపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్ ఫుట్ సబ్సిడీని జమ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా టమోటాల ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్రం సబ్సిడీపై కిలో 70రూపాయల ధరకే ఆన్లైన్లో అందించేందుకు సన్నాహాలు చేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ఆన్లైన్లో నెట్వర్క్ ద్వారా కిలో రూ.70లక�
రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం జగన్. 2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.
AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు అరకోటిపైగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. అలాగే నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.646 కోట్లు ఇస్తు
AP Rythu Bharosa : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 29) రూ.1,766 కోట్లను జమ చేయనుంది. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను అందించనుంది. వైఎస్సార్ ర�