Inquiry Into Complaints

    Bengal Violence: ఎన్నికల తర్వాత హింసపై విచారణ జరగాల్సిందే: హైకోర్టు

    June 22, 2021 / 12:15 PM IST

    బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ జరగాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది. ఒకవిధంగా ఇది మమతా బెనర్జీకి షాక్ తగిలినట్లే. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ చేపట్టాలని కోర్�

10TV Telugu News