Andhrapradesh10 months ago
ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక ఆదేశాలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పంచాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ...