-
Home » insurance company
insurance company
UAE Supreme Court : యూఏఈ సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆదేశం
April 7, 2023 / 02:14 PM IST
భారత్ కు చెందిన మహ్మద్ బేగ్(20) దుబాయ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో మహ్మద్ బేగ్ ఓ రోజు ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్ హైడ్ హైట్ బారియర్ ను ఢీ కొట్టింది.