Home » insurance scheme
కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయే హెల్త్ వర్కర్స్ కుటుంబాల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’.
పశువుల బీమా పధకం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పధకంతో దేశీయ, క్రాస్ బ్రిడ్ జాతులకు చెందిన పశువులకు బీమా అందిజేస్తారు. పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎడ్లకు బీమా సదుపాయ
కరోనా కట్టడిలో కీలకంగా పని చేస్తున్న కొవిడ్ వారియర్స్(వైద్యులు, వైద్య సేవల సిబ్బంది) కోసం కేంద్రం కొత్త బీమా పాలసీని తెస్తోంది. ఇందులో భాగంగా ఎవరైనా మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబానికి రూ.50లక్షల బీమా అందించనున్నారు.