Insure

    ESIC :కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్

    July 28, 2021 / 07:47 PM IST

    కరోనా వైరస్ తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్‌ అందించేందుకు ESIC(Employees' State Insurance Corporation )ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్‌ తెలీ తెలిపారు.

10TV Telugu News