Home » Insure
కరోనా వైరస్ తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్ అందించేందుకు ESIC(Employees' State Insurance Corporation )ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.