-
Home » Intellegence
Intellegence
PFI Attack : తెలంగాణలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర.. ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలే టార్గెట్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
October 15, 2022 / 06:05 PM IST
పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు తెలంగాణలో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో.. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలపై దాడు�