Home » Intelligence
ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నదీ? ఎవరికీ ఎంత డబ్బు అందుతున్నది ప్రభుత్వానికి నివేదించేందుకు రిపోర్టు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటిలెజెన్స్ నివేదికపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సివుంది.
రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతున్నారా ? డ్రోన్ల ద్వారా పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై దాడి జరిగిందా ? అంటే...అవునని సమాధానం వస్తోంది. పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై ఆదివారం దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
చైనా తన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టిందని యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తెలిపింది. వ్యాధితో బాధపడుతున్న కేసులు, మరణాలను రెండింటినీ తక్కువగా నివేదించిందని వైట్ హౌస్కు వర్గీకృత నివేదికలో తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది.
మీరు రాత్రిపూట చురుగ్గా ఉంటారా? లేదంటే కోడికూతతోనే లేస్తారా? మీరు ఎప్పుడు సెక్స్ చేస్తారు? ఈ టైంను బట్టే మీకు హెల్త్ లాభాల్లో తేడాలున్నాయని అంటున్నారు సైంటిస్ట్లు. Anglia Ruskin University ఇటీవల చేసిన సర్వే ఇలా ఉంది. రెగ్యులర్ సెక్స్ లేకపోవడం 50ఏళ్లు దాటిన
కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలతో అక్రమాల డొంక కదులుతోంది. విరాళాలు పక్కదారి పట్టినట్టు అనుమానాలు
పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పాక్ బలగాలు కచ్ ప్రాంతానికి, కాండ్లా పోర్ట్కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా అలర్ట్గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్�
మూడ్రోజులుగా లష్కరె తోయిబా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని వార్తలు అందుతూనే ఉన్నాయి. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి వచ్చారని సమాచారం. శుక్రవారం సాయంత్రానికి మరో హెచ్చరిక జారీ అయింది. సెంట్రల్ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి దక్షిణా�
కొలంబోలో అట్టుడుకుతోంది. ఈస్టర్ వేడుకల్లో భాగంగా చర్చీల్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. 3 చర్చీలు, 3 హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడులకు తెగబడ్డారు. దీనితో ఆయా ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. సహాయక చర్యలు