Home » Intelligence Alerts
అమర్నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేస�