intellignece

    ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో కొత్త ట్విస్ట్

    March 12, 2021 / 12:03 PM IST

    ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తీహార్ జైల్లోనే ఈ ఘటనకు స్కెచ్ వేశారన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ఈ కుట్ర వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. తీహా�

10TV Telugu News