Home » interact
PM Modi శుక్రవారం(జనవరి-22,2021) మధ్యాహ్నాం 1:15గంటలకు ప్రధాని మోడీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు. ఈ విషయాన్ని మోడీ ట్వీట్
PM Modi to interact with farmers : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు.. తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొత్త చట్టాలతో రైతులకు ఇబ్బంది లేదని ప్రకటించిన ప్రధాని మోదీ.. స్వయంగా రైతులతో చర్చించేందుకు సిద్ధమవుత
Modi to interact with street vendors వీధి వ్యాపారులతో మాట్లాడేందుకు మోడీ సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను గట్టెక్కించేందుకు కేంద్రం.. జూన్-1న పీఎం స్వానిధి పథకం (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి)ని ప్రకటించిన విషయం �
రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏప్రిల్-11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభానికి సంబంధించిన రిలీఫ్ వర్క్ గురించి పీసీసీ చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనాపై �
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న R
ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూ�
ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న �