Home » interim budget
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు మధ్యంతర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చే
పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై TDS(టీడీఎస్) పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ఆదాయ పన్ను పరిమితి ప్రస్తుతం రూ.10వేలుగా ఉంది. పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు దాటితే.. పన్ను
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019-20లో రైల్వే రంగానికి కూడా భారీ కేటాయింపులు ప్రకటించింది. ఇప్పటికే పలు రంగాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. భారతీయ రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉన్నట్టు తెలిపింది.
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడాన�