రోజురోజుకీ హైదరాబాద్ నగర జనాభా భారీగా పెరుగుతోంది. దీంతో తాగు నీటి సమస్య ప్రభుత్వానికి సవాల్ గా
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.