Home » Intermediate Board Secretary Shruti Ojha
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.