International cricket match

    Visakha : విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్

    September 21, 2021 / 02:04 PM IST

    విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్‌కు స్టీల్‌ సిటీ అతిథ్యం ఇవ్వనుంది. వచ్చేఏడాది ఫిబ్రవరి 18న ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్-టీమిండియా తలపడనున్నాయి.

10TV Telugu News