Home » Internet Services Suspend
జూలై నుంచి మణిపూర్ నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రాలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని తరువాత, ఇంఫాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో 30 మందికి పైగా విద్
మహారాష్ట్రలోని అమరావతిలో హింసాత్మక నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో CRPC సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు.