-
Home » Internet Shut
Internet Shut
Rajasthan: రాజస్థాన్లో కాల్పులు.. ఒకరి మృతి.. 48 గంటలపాటు ఇంటర్నెట్ బంద్
November 25, 2022 / 09:27 AM IST
రాజస్థాన్, బిల్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్య నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.