INTREVENTION

    మా జీతాలు ఇప్పించండి…రాష్ట్రపతి,ప్రధానికి జెట్ ఉద్యోగుల లేఖ

    April 20, 2019 / 12:27 PM IST

    జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారు.జెట్ తమకు చెల్లించాల్సిన జీతాలకు సంబంధించిన వ్యవహారంలో అదేవిధంగా జెట్ కు ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోవింద్,మోడీలకు రాసిన లేఖ

10TV Telugu News