Home » introduce
ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీ అని పేరు పెట్టడానికి ఒక అధికారం ఉంటుందని ఈ ఆర్డినెన్స్ పేర్కొంది
ఒకరొద్దు.. ఇద్దరైతే ముద్దు.. ముగ్గురొస్తే మస్తీనే అంటున్నాడు రవితేజ. సినిమాల విషయంలో ఫాస్ట్ ఫాస్ట్ గా నంబర్ పెంచేసినట్టు.. ఆ సినిమాల్లో నటించే హీరోయిన్స్ ను ఇద్దరికి తగ్గకుండా..
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒక మాస్టర్ డిగ్రీతో పాటు మూడు డిగ్రీ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టనుంది.
CP Anjanikumar introduces the Boinapally kidnappers to the media : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ..మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 19కి చేరింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం (జనవరి 17, 2021)న కిడ్నాపర్లను మీడియా ముందు �
Punjab CM moves resolution against farm laws వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అంటూ ఇటీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పంజాబ్ ప్ర
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం పలు కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ జరుగనుంది.
నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.
టెక్దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెర తీసింది. త్వరలోనే యాపిల్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది కంపెనీ.ఆర్థికపరమైన అంశాల్లో కస్టమర్లకు సాయం చేయడానికి ఓ కొత్త విధమైన ఆవిష్కరణకు తెరతీసినట్లు వెల్లడ�
చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం స్మార్ట్ దిశగా అడుగులు మొదలు పెట్టింది. ఇప్పటికే ఫీజు చెల్లింపుల నుంచి డీడీ వరకు అంతా ఆన్లైన్ చేసింది. తాజాగా సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంది. నకిలీల నివారణకు అరుదైన ఫీచర్స్తో ప్�
విజయవాడ : ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు వివిధ వర్గాలను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వరాల జల్లు కురిపించేస్తున్నారు బాబు. ప్రధానంగా రైతులను ఆకట్టుకొనేందుకు పల