Home » intruders
irregularities in Vijayawada Durgamma temple : విజయవాడ దుర్గమ్మ గుడిలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏసీబీ నివేదికల ఆధారంగా అక్రమార్కులకు చెక్ పెడుతోంది. మొత్తం 16 మందిపై దేవాదాయ శాఖ వేటు వేసి హెచ్చరికలు జారీ చేసింది. ప్రఖ్యాత కనకదుర్గ�
సినిమాల్లో చూస్తుంటాం.. స్థలాలను కబ్జా చేసేందుకు విలన్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేసి అసలు ఓనర్లను చంపేసినట్లుగా చూపించడం.. సరిగ్గా అటువంటి ఘటనే రియల్ లైఫ్లో కూడా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఘటనలు ఇటువంటివి వెలుగుచూశాయి. ఈ క్రమ
కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ సిటీలో.. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అతికష్టం మీద చైనా కరోనాను కంట్రోల్ చేయగలిగింది. కరోనా కేసులు తగ్గిపోవడంతో చైనా ఊపిరిపీల్చుకుంది. కానీ, అంతలోనే మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. క
దేశవ్యాప్తంగా NRCని అమలుచేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సృష్టం చేశారు. ఎన్ఆర్సి అమలుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు షా. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఇవాళ(నవంబర్-2,2019)అమిత్ షా పాల్�
దేశమంతా ఎన్ఆర్సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారని, భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హో�