intruders

    దుర్గగుడి ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు..అక్రమార్కులకు చెక్

    February 24, 2021 / 07:53 AM IST

    irregularities in Vijayawada Durgamma temple : విజయవాడ దుర్గమ్మ గుడిలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏసీబీ నివేదికల ఆధారంగా అక్రమార్కులకు చెక్ పెడుతోంది. మొత్తం 16 మందిపై దేవాదాయ శాఖ వేటు వేసి హెచ్చరికలు జారీ చేసింది. ప్రఖ్యాత కనకదుర్గ�

    మేం చనిపోయామట: కాగితాల్లో చంపేసి స్థలం కబ్జా చేశారు

    October 31, 2020 / 11:27 AM IST

    సినిమాల్లో చూస్తుంటాం.. స్థలాలను కబ్జా చేసేందుకు విలన్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేసి అసలు ఓనర్లను చంపేసినట్లుగా చూపించడం.. సరిగ్గా అటువంటి ఘటనే రియల్ లైఫ్‌లో కూడా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఘటనలు ఇటువంటివి వెలుగుచూశాయి. ఈ క్రమ

    వారివల్లే మళ్లీ కరోనా కేసులు.. ఒకరిని పట్టించినా రూ.54వేలు ఇస్తాం!

    April 16, 2020 / 03:19 AM IST

    కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ సిటీలో.. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అతికష్టం మీద చైనా కరోనాను కంట్రోల్ చేయగలిగింది. కరోనా కేసులు తగ్గిపోవడంతో చైనా ఊపిరిపీల్చుకుంది. కానీ, అంతలోనే మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. క

    2024 ఎన్నికల ముందే..చొరబాటుదారులను తరిమేస్తాం

    December 2, 2019 / 11:53 AM IST

    దేశవ్యాప్తంగా NRCని అమలుచేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సృష్టం చేశారు. ఎన్‌ఆర్‌సి అమలుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు షా. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఇవాళ(నవంబర్-2,2019)అమిత్ షా పాల్�

    మోడీ,అమిత్ షా లు కూడా వలసవాదులే….కాంగ్రెస్

    December 1, 2019 / 02:39 PM IST

    దేశమంతా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారని, భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హో�

10TV Telugu News