Home » IOA
పారిస్ ఒలింపిక్స్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న నా వద్దకు వచ్చారు.. నాకేమీ చెప్పకుండానే.. నా అనుమతి లేకుండానే ఫొటోలు దిగారు.. ఆ తరువాత వాటిని ..
బ్రిజ్ భూషణ్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువ
బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని ఐఎంఏ అధ్యక్షురాలు �
పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. ఐఓఏ చరిత్రలో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళగా నిలవనున్నారు.
దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ’ కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది.
BCCI ఇక మీదట చైనా కంపెనీతో ఎటువంటి సంబంధాలు కొనసాగించబోమని స్పష్టం చేసింది. స్టేడియంల నిర్మాణానికి, ఇతర ఇన్ఫ్రాస్టక్చర్ కోసం చైనా కంపెనీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి నో చెప్పేశారని క్రికెట్ బోర్డ్ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. ఇందులో భాగం�