Home » IPL 2019
ఐపీఎల్ 2019 ఫైనల్లో ముంబై ఇండియన్స్పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ముంబై నాల్గో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంతోషంలో ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం మనోవేధనకు గుర�
ఉత్కంఠభరితమైన పోరులో చెన్నైపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది కానీ, చెన్నై బ్యాట్స్మన్ వీరోచిత ప్రదర్శనతో మనస్సులు గెలుచుకున్నాడు. ఇది మ్యాచ్ చూసిన వాళ్ల అభిప్రాయం. కానీ, డ్రెస్సింగ్ రూమ్లో మరో నిజం బయటికొచ్చింది. సాటి ప్లేయర్ హర్భజన్ �
ఐపీఎల్ చరిత్రలో నాల్గోసారి టైటిల్ గెలుచుకుని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరతమైన పోరులో చివరి బంతి వరకూ ఉత్కంఠత లేపి ఒక్క పరుగు తేడతో విజయం సాధించింది. ఆఖరి 2ఓవర్లలో 17పరుగులు రావాల్సి ఉండగా షేన్ వాట్సన్ అవుట్ అవడంతో చెన్నై మ్�
భారీ అంచనాలతో మొదలైన ఐపీఎల్ 2019 వినోదాత్మకంగా ఉత్కంఠభరితంగా ముగిసింది. బౌండరీలను శాసించే భారీ హిట్టర్లు, మ్యాచ్ను తిప్పేసే బౌలర్లు, ఆకాశాన్ని తాకిని బంతిని ఒడిసి పట్టుకునే క్యాచ్లు అభిమానులకు వినోదాన్ని పంచి ముగించాయి. ఈ సీజన్లో అవార్డు
సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్కు ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత సీజన్లోకి అడుగుపెట్టి కొద్ది వారాల పాటు 12 మ్యాచ్లు మాత్రమే ఆడిన వార్నర్ 692 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో అత్యధిక పరుగ�
ఐపీఎల్ 2019 సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ పర్పుల్ క్యాప్తో ముగించాడు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఫైనల్లో 2వికెట్లు తీసి సీజన్ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా ఘనత సాధించా�
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నైపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఖాతాలో నాల్గో ఐపీఎల్ టైటిల్ వచ్చి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ భారీ టార్గెట్ �
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరును ఆసక్తిగా వీక్షించారు. స్టేడియమంతా నిశ్శబ్దంగా తమ జట్టు విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేసుకుంటూ కెమెరా కంటపడ్డారు. సాక్షి �
ఉత్కంఠభరితమైన పోరులో ముంబై గెలిచింది. చివరి బంతికి 2పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ఠాకూర్ అవుట్ అవడంతో ఒక్క పరుగు తేడాతో చెన్నైపై విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది.
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ ముగించారు. నిర్ణీత ఓవర్లకు 8వికెట్లు నష్టపోయి అతికష్టంపై చెన్నైకు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. దీపక్ చాహర్ 3వికెట్లు పడగ