Home » IPL 2021 England players reach UK
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆగిపోయింది. వివిధ ఫ్రాంచైజీలలో ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్ను వదిలి స్వదేశీ బాట పట్టారు. ఒక్కొక్కరిగా ఐపీఎల్ ఆటగాళ్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు.