Home » IPL Season 15
రెండేళ్ల తరువాత మ్యాచ్ లు పూర్తిగా భారత్ లోనే జరుగుతున్నాయి. ముంబై లో మూడు, పూణేలో ఒక మైదానంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అన్ని లీగ్ మ్యాచ్ లు ముంబై, పూణే లోనే నిర్వహిస్తారు.
టికెట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదికగా ఉన్న ‘బుక్ మై షో (bookmyshow) తో ఒప్పందం చేసుకుంది. 15వ సీజన్ కు...