Home » IPL
ఐపీఎల్ 2021 వేలంలో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లపై దృష్టిసారించాయి. కొన్ని జట్లలో పాత ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపించాయి. ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల ఎక్కువ ధర పలికి అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మోరిస్ ను అధిక ధర
IPL auction : ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ ఉన్న లీగ్గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి రెండు టెస్టులు చ�
IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడన�
IPL 2021: ఇండియన్ క్రికెట్ బోర్డు నేరుగా రాష్ట్రాల అసోసియేషన్స్ తో కమ్యూనికేట్ అవుతామని ఎటువంటి ఏజెంట్ల అవసరం లేదంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్కు గానూ.. వేలంలో పాల్గొనేందుకు ప్లేయర్లు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని డెడ్ లైన్ మరికొద్ది రోజు
IPL 2022 to be a 10-team : IPL 2022 సీజన్ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు మరో రెండు టీమ్లను అదనంగా చేర్చింది. మొత్తం 10 జట్లు మెగాటోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం అహ్మదాబాద్లో వార్షిక సర్వసభ్య సమావేశం జ�
బీసీసీఐ కొత్త ఐపీఎల్ టీంలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇండియాకు చెందిన ఐసీసీ రిప్రజంటేటివ్లతో పాటు ముగ్గురు కొత్త నేషనల్ సెలక్టర్లకు అపాయింట్మెంట్ ఇచ్చింది. దాంతో పాటు ఏజీఎమ్ హోల్డింగ్లో పెట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత 23పాయింట్�
Ganguly has undergone corona tests 22 times : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ప్రకటించారు. ఈ 22 టెస్టుల్లో ఏ ఒక్కసారి కూడా తనకు పాజిటివ్గా రాలేదన్నారు. యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ �
IPL betting affair : ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. ఏసీబీ దాడులతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీసు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి �
cricket betting taking youth lives: ఐపీఎల్ ముందు వరకు ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలను బలిగొన్నాయి. ఆటల కోసం అప్పులు చేసి కొందరు…ఆటలాడొద్దని మందలించినందుకు మరికొందరు…ఉసురు తీసుకున్నారు. ఇక ఐపీఎల్ సమయంలో జోరుగా సాగిన బెట్టింగ్లు..మరెందరో జీవితాలను నాశనం �
IPL 2021 : ఐపీఎల్ వచ్చే సీజన్ లో 8 జట్లు కాకుండా..9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్ పై అప్పుడే కసరత్తును మొదలు పెట్టాయి. ఎందుకంటే..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో