Home » IPL
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS DHONI సరిగా ఆడటం లేదని.. అతని కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో నెటిజన్. ధోనీ అభిమానులతో పాటు పోలీస్ శాఖ వారిపై ఫైర్ అయింది. ఎంక్వైరీ వేసి ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. గుజరాత్ లోని ముంద్రాలో ఉండే 16ఏళ�
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ Mumbai Indians బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను తెగ పొగిడేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్లో ముంబై బ్యాట్స్మన్ సూర్యకుమార్ వీరపోరాటం జట్టును గెలిపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో జరిగ�
ఈ సీజన్లో Chennai Super Kings ప్రతి ఓటమి Dhoni పద్ధతిలో ఆడిందే. శుక్రవారం జరిగిన మ్యాచ్ లోనూ రవీంద్ర జడేజా, శామ్ కరన్, డేన్ బ్రావోలను లోయర్ ఆర్డర్లో దింపాడు. జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. జడేజా 138, బ్రావో 157, కరన్ 187 స్ట్రైక్ రేట్ తో ఆడారు. నిజానికి వారంతా ఆ పొజిషన్లో బ్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)13వ సీజన్లో చెన్నై 165పరుగుల లక్ష్య చేధనలో తడబడి 157 పరుగులు మాత్రమే చేసి మరో మ్యాచ్ చేజార్చుకుంది. సీఎస్కే కెప్టెన్ MS Dhoni .. రవీంద్ర జడేజాల మీదన
IPL 2020: ఐపీఎల్లో మరో రసవత్తర పోరు జరగనుంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) తలపడనుంది. 3 మ్యాచ్లు, ఓ విక్టరీ, సూపర్ ఓవర్కు దారి తీసిన మ్యాచ్లో.. ఊహించని పరాజయం. ఈ సీజన్లో ముంబై, పంజాబ్ జట్ల పరిస్థితి �
[svt-event title=”ముంబైపై సూపర్ ఓవర్లో రాయల్ ఛాలెంజర్స్ విజయం” date=”28/09/2020,11:49PM” class=”svt-cd-green” ] IPL 2020: 13వ సీజన్లో 10వ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్ చివరకు సూపర్ �
తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని.. భారీ స్కోరుతో చెలరేగి రాజస్థాన్ చేరుకోలేదని భావించిన టార్గెట్ ను రాజస్థాన్ ఊదేసింది. IPL 2020లో కనీవినీ ఎరుగని మ్యాచ్. స్మిత్, శాంసన్, తేవాటియాలు మెరుపు వేగంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. ఈ స
ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సీజన్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తొలి జట్టు హైదరాబాదే.. కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ముందుగా బ్యాట�
అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్మెన్ తడబడ్డారు. 20 ఓవర్లు పూర్తయ్య
ఐపీఎల్-13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 176 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్(35; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 ఫోర్), శ్రేయస్ అయ్యర్(26), రిషబ్ పంత్(37; 25 బంత