Home » IPL
ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంకా జట్టులోకి ఎంగిడికి బ�
విరాట్ కోహ్లీకి గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్ పరాజయమే కాదు. మరో ఎదురుదెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12లక్షల భారీ జరిమానా విధించారు. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్లు వదిలేసిన కోహ్లీకి.. 97పర�
విరాటుడి పర్వం ఒక మ్యాచ్ తోనే ముగిసిందా అన్నట్లుంది. తొలి మ్యాచ్ విజయం తర్వాత గత సీజన్ ఫలితాలు తారుమారవుతాయని భావించారంతా. అదంతా ఆరంభశూరత్వమే అన్నట్లు మారింది. కెప్టెన్ కోహ్లీ(1)తో పాటు ఓపెనర్లు, డివిలియర్స్(28)ఆశించినంత మేర రాణించకపోవడంతో జట
కోహ్లీకి అనూహ్య రీతిలో షాక్ ఇచ్చింది పంజాబ్. కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగళూరుకు 207 పరుగుల టార్గెట్ ఇచ్చి సవాల్ విసిరింది. కింగ్స్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఫెయిలైన రాహుల్.. ఆర్సీబీ మ్యా
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్.. డీన్ జోన్స్(59) మరణించారు. గురువారం గుండె పోటుకు గురైన డీన్జోన్స్ ట్రీట్మెంట్ అందించేలోపే కనుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ల్లో భాగంగా బ్రాడ్కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�
IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్కు జట్టు
ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది. సీజన్లో రెండో మ్యాచ్ ను కోల్కతాతో ఆడి 49 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్దేశించిన 196పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడించి
ఐపీఎల్లో మరో రసవత్తర పోరు జరగనుంది. టాస్ ఓడిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి 195పరుగులు చేయగలిగింది. 10ఓవర్ల స్కోరును బట్టి చూస్తే 200కి మించి నమోదు చేస్తుందని భావించారు. క్వింటాన్ డికాక్ స్వల్ప స్కోరుతోనే వెనుదిరిగినప్ప