iqubal ansari

    శ్రీరాముడి కోరికను స్వీకరిస్తున్నాను : ఇక్బాల్ అన్సారీ

    August 4, 2020 / 06:46 AM IST

    ఆగస్టు 5 న  అయోధ్యలో జరిగే రామమందిరం భూమి పూజ కార్యక్రమానికి పిలుపులు మొదలయ్యాయి. హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య భూ వివాద కేసులో ముస్లింల తరుఫున వాదించిన న్యాయవాదుల్

10TV Telugu News