Ireland tour

    VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

    May 25, 2022 / 10:00 PM IST

    టీమిండియాకు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడని బీసీసీఐ కన్ఫామ్ చేసింది. మే25న ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది. ఈ పర్యటన జూన్ 26నుంచి మొదలుకానుంది.

10TV Telugu News