Home » ISB
ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోతున్నారని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్లోని ఐఎస్బీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
బండి సంజయ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉంది, కాళ్ల నొప్పులు తగ్గాయా అని బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు.(Modi Praises Bandi Sanjay)
తన ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఐఎస్బీ కీలక మైలురాయిని చేరిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్బీ ఆసియాలోనే నెంబర్ వన్గా నిలిచిందని ప్రశంసించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని �
ISB 20 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొనబోతున్నానంటూ చంద్రబాబు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ISB శంకుస్థాపన, ప్రారంభోత్సవ ఫొటోలను పోస్టు చేశారు.