isolation words

    Covid-19: జైళ్లలో కరోనా కలకలం

    May 13, 2021 / 01:51 PM IST

    కరోనా సెకండ్ వేవ్ భారత్ లో బీభత్సం సృష్టిస్తుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

10TV Telugu News