Home » IT minister Ashwini Vaishnaw
యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్ను బెంగళూరులోని హోసూర్లో త్వరలో ప్రారంభమవుతుందని టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.