-
Home » IT Secretary
IT Secretary
Jayesh Ranjan: అవగాహనా లోపం వల్లే సైబర్ నేరాలు: జయేష్ రంజన్
June 11, 2022 / 01:04 PM IST
ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోతున్నారని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్లోని ఐఎస్బీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.