Home » IT Units
‘సెజ్’ పరిధిలోని కంపెనీల్లో పని చేసే ఐటీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వర్క్ ఫ్రం హోం పద్ధతిని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.