-
Home » ITO
ITO
పెళ్లి పార్టీ చేసుకుందామని ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఢిల్లీ ఆందోళనల్లో చనిపోయాడు
Farmer who died at ITO మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఉత్తరాఖండ్ కి చెందిన నవ్రీత్ అనే ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైతు మృతిపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల కాల్పుల్లోనే అతడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించగా… ట్ర�
పోలీసులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్లు.. రైతు మృతి.. బుల్లెట్ తగిలిందా?
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు దద్దరిల్లాయి. గణతంత్రాన రైతులు చేస్తున్న ట్రాక్టర్ల పరేడ్.. ఉద్రిక్తలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చారిత్రాత్మక కవాతు దేశ ప్రజల భవిష్యత్తు కోసమని రైతులు చెబుతుండగా.. శాంతియుతంగా చేస్తున్న కవాత�
న్యాయం చేయాలంటూ రోడ్లెక్కిన పోలీసులు…భారీగా ట్రాఫిక్ జామ్
వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు ని