Home » ITO
Farmer who died at ITO మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఉత్తరాఖండ్ కి చెందిన నవ్రీత్ అనే ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైతు మృతిపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల కాల్పుల్లోనే అతడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించగా… ట్ర�
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు దద్దరిల్లాయి. గణతంత్రాన రైతులు చేస్తున్న ట్రాక్టర్ల పరేడ్.. ఉద్రిక్తలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చారిత్రాత్మక కవాతు దేశ ప్రజల భవిష్యత్తు కోసమని రైతులు చెబుతుండగా.. శాంతియుతంగా చేస్తున్న కవాత�
వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు ని