J-K’s Shopian

    ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం.. 24గంటల్లో 9మంది!

    June 8, 2020 / 04:08 AM IST

    జమ్మూకాశ్మీర్‌లో అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణ జరగగా షోపియన్‌లోని పింజోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీస�

10TV Telugu News