-
Home » Jagan Delhi Tour
Jagan Delhi Tour
ఢిల్లీకి సీఎం జగన్.. రెండు రోజులు అక్కడే, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఉత్కంఠ
చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో జనసేన పొత్తు వంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. CM Jagan
AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి సంబంధించి కేంద్రానికి పలు విజ్ఞాపనలు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశార�
CM Jagan Delhi Tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న సీఎం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. యధావిధిగా కేబినెట్ భేటీ
సీఎం జగన్ రేపటి (శుక్రవారం) ఢిల్లీ పర్యటన రద్దైంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని సీఎంవో ప్రకటించింది. ఉదయం 11గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించింది.
CM YS Jagan: రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీ బిజీ: మధ్యాహ్ననికి తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్
ఈ పర్యటన అనంతరం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్.. సాయంత్రం 5.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు
రెండో రోజు.. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
రెండో రోజు.. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
CM Jagan in Delhi: రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై కేంద్రమంత్రికి విజ్ఞప్తి
మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. ఏపీలో రహదారుల నిర్మాణం,జాతీయ రహదారుల ఏర్పాటు పై కేంద్ర మంత్రితో గంట పాటు చర్చించారు.
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
CM Jagan meets PM Modi | CM Jagan Delhi Tour
CM Jagan కాలికి గాయం.. ఢిల్లీ పర్యటన రద్దు
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దైంది. కాలు బెణకడంతో ఢిల్లీ టూర్ ను జగన్ రద్దు చేసుకున్నారు. సీఎం జగన్ బదులు హోంమంత్రి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు.
CM Jagan-Niti Aayog : నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్తో సీఎం జగన్ భేటీ
ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్తో భేటీ అయ్యారు. గురువారం (జూన్ 10)న నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆయన్ను సీఎం కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.